రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థుల ఎంపిక

70చూసినవారు
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థుల ఎంపిక
ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కాణిపాకంలో జరిగే అంతర్ జిల్లాల జూనియర్ ఖోఖో రాష్ట్ర స్థాయి పోటీలకు కారంపూడి మండల పరిధిలోని ఒప్పిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ లలిత మంగళవారం తెలిపారు. రాంపాటి నాగ శ్రీలక్ష్మి, పాశం శివమణి ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో జట్టు తరపున పోటీల్లో పాల్గొననున్నారని ఆమె తెలిపారు

సంబంధిత పోస్ట్