నరసరావుపేట రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, బుధవారం పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం గుంటూరు రోడ్ నాయబ్ బజార్, పెద్ద మజీద్ విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుంది. నెలవంక నువ్వు చూసిన ముస్లిం మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు దువా నిర్వహించారు. గురువారం రంజాన్ పండుగ చేసుకుంటున్నట్లు మసీదులో ఇమామ్లు తెలిపారు.