ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందజేత

65చూసినవారు
ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందజేత
వరద బాధితుల సహాయార్థం సత్తెనపల్లి పట్టణంలోని శ్రీ రాఘవేంద్ర బాలు కుటీర్, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జూనియర్ కాలేజ్ వారు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25వేల విరాళం అందజేశారు. మంగళవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు చెక్కు అందజేశారు. విరాళం అందజేసిన వారిని ఎమ్మెల్యే అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్