సత్తెనపల్లి నియోజకవర్గంలో 1955 నుంచి 2019 వరకు 14సార్లు అసెంబ్లీ
ఎన్నికలు జరిగాయి. ఇందులో
కాంగ్రెస్ పార్టీ 5సార్లు, 3సార్లు స్వతంత్రులు, 2సార్లు సీపీఎం,
టీడీపీ 2సార్లు, సీపీఐ,
వైసీపీ ఒక్కోసారి విజయం సాధించాయి.
వైసీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, కూటమి అభ్యర్థిగా
టీడీపీ తరుపున మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. సత్తెనపల్లి ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్ను ఫాలో అవ్వండి.