ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎల్డీఓ

61చూసినవారు
ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎల్డీఓ
నూజెండ్ల మండలంలోని ఉప్పలపాడు గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రాన్ని మంగళవారం డీఎల్డీఓ వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎల్డిఓ మాట్లాడుతూ ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఈవోపీఆర్డి ప్రభాకర్ రావు, పంచాయతీ కార్యదర్శి రవీంద్ర, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్