కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న జీవీ ఆంజనేయులు

59చూసినవారు
వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు నరసరావుపేట ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి మంగళవారం ఉదయం చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్ తీరును పరిశీలించేందుకు ఆయన ఉదయాన్నే కౌంటింగ్ కేంద్రానికి విచ్చేశారు. ఆయనను పోలీసులు పూర్తిస్థాయిలో తనిఖీ చేసి కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్