ఆధార్ క్యాంప్ కేంద్రాన్నిపరిశీలించిన మున్సిపల్ కమిషనర్

64చూసినవారు
ఆధార్ క్యాంప్ కేంద్రాన్నిపరిశీలించిన మున్సిపల్ కమిషనర్
వినుకొండ పట్టణంలోని ఓబయ్య కాలిని సచివాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మంగళవారం పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలను ప్రతి ఒక్కరూ నాలుగు రోజుల 22 నుంచి 25వ తేదీ వరకు 23వ తేదీ హనుమాన్ నగర్ 24వ తేదీ ఎన్ఎస్పి కాలనీ 25 తేదీ శాలివాహన నగర్ సచివాలయంలో ఆధార్ కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్