పార్కులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలి: ఉమాదేవి

63చూసినవారు
పార్కులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలి: ఉమాదేవి
నూజెండ్ల మండల కేంద్రమైన నూజండ్లలో పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు మనందరిలో రావాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పావులూరి ఉమాదేవి అన్నారు. గతంలో కలకలలాడిన పల్లెవనం పార్కు నేడు పిచ్చి మొక్కలతో నిండుకుంది. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పల్లెవనం పార్క్ లో ఉన్న పిచ్చి చెట్లను తొలగించారు.

సంబంధిత పోస్ట్