ఈతకి వెళ్లి వ్యక్తి మృతి

7661చూసినవారు
ఈతకి వెళ్లి వ్యక్తి మృతి
వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద మంగళవారం ఈతకని వెళ్లి వ్యక్తి మృతి చెందారు. కడపకు చెందిన కర్ర డేవిడ్ వ్యక్తిగా గుర్తించారు. నలుగురు స్నేహితులతో కలిసి సరదాగా ఈతగాని వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్