మంద కృష్ణ మాదిగ కు స్వాగతం పలికిన ఎమ్మార్పీఎస్ నాయకులు

53చూసినవారు
మంద కృష్ణ మాదిగ కు స్వాగతం పలికిన ఎమ్మార్పీఎస్ నాయకులు
ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఎమ్మార్పీఎస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి పట్టణంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాజీపేట మండల ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చాట్ల విజయభాస్కర్ మాదిగ, ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు జయరాం మాదిగ హాజరై కృష్ణ మాదిగకు స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్