వైద్యురాలికి ఘన నివాళి

76చూసినవారు
ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆదివారం రాత్రి కోల్ కతాలో హత్యకు గురైన వైద్యురాలికి నివాళి అర్పించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. వైద్యురాలిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్