ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్సీ

72చూసినవారు
పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్య క్రమంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ. 100 రోజులలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం వివరించారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని త్వరగా పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్