శ్రీ మల్లాలమ్మ తల్లిని దర్శించుకున్న ముక్కా వరలక్ష్మి

85చూసినవారు
శ్రీ మల్లాలమ్మ తల్లిని దర్శించుకున్న ముక్కా వరలక్ష్మి
ఓబులవారిపల్లి మండలం బి బోటుమీద పల్లి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు శనివారం కాకర్లవారిపల్లి, రాజమ్మ చెరువు కట్టమీద వెలిసిన శక్తి గల దేవత శ్రీ శ్రీ శ్రీ మల్లన్న తల్లి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ శ్రీ ముక్కారూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి. ఈ కార్యక్రమంలో బోటు మీద పల్లె గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్