సంక్షేమ పథకాలుతో లబ్ధి పొందిన వారు ఓటు వేయండి

587చూసినవారు
ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని, గతంలో ఏ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించలేదని రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. బుధవారం చిట్వేలి మండలం రాజుకుంట గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించిన ఏకైక ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని ఆయన అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్