నేడు రాయచోటిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్

83చూసినవారు
నేడు రాయచోటిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం చిన్నమండెం లోని తమ నివాసం నందు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లాలో ఏ ఒక్కరు సమస్యలతో బాధ పడకూడదని ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్