బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాజమండ్రి ఎంపీ

81చూసినవారు
బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాజమండ్రి ఎంపీ
గోపాలపురం నియోజవర్గం ద్వారకతిరుమల మండలం పంగిడిగూడెం గ్రామంలో బీజేపీ నూతన కార్యాలయాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్