నేటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ

586చూసినవారు
నేటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
యానాంలో ఈ నెల 19న జరగనున్న పోలింగ్ కోసం అధికారులు దశలవారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం యానాం ఎన్నికల కార్యాలయంలో 33 మంది బూత్ స్థాయి అధికారులకు ఓటరు స్లిప్పుల్ని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్. మునిస్వామి పంపిణీ చేశారు. సోమవారం నుంచి ఐదు రోజులు పాటు యానాంలోని 33 పోలింగ్ కేంద్రాల పరిధిలోని 39, 408 మంది ఓటర్లకు ఈ స్లిప్పుల్ని పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్