మహిళను కాపాడిన రైల్వే పోలీసులు

66చూసినవారు
మహిళను కాపాడిన రైల్వే పోలీసులు
వ్యక్తిగత కారణాల వల్ల ఓ మహిళ రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా ఆ మహిళను శనివారం సామర్లకోట రైల్వే పోలీసులు కాపాడి ఆమె బంధువులకు అప్పగించారు. ఓవర్ బ్రిడ్జి వద్ద నరాల భవాని అనే మహిళ ఏడుస్తూ పట్టాలపై నడుచుకుంటూ వందే భారత్ రైలుకు ఎదురుగా వెళ్తుండగా ఆమెను కాపాడి స్టేషన్ కు తీసుకెళ్లి ఎఫ్ కే పాలెం గ్రామంలోని కుటుంబీకులకు సమాచారం అందించినట్టు ఎస్ఐ లోవరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్