రాజమండ్రి: అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

75చూసినవారు
రాజమండ్రిలోని 4 అంగన్వాడీ కేంద్రాలను శనివారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు అందుతున్న పోషకాహారం, వారికి అందిస్తున్న ఆహారం గురించి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్