ర్యాలీను విజయవంతం చేయాలి

75చూసినవారు
రాజోలు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దేవా వరప్రసాద్ శనివారం రాజోలులో నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో మలికిపురం మండలం మలికిపురంలో చింతలమోరి సర్పంచ్ డాక్టర్ రాపాక రమేష్ బాబు శుక్రవారం రాత్రి మాట్లాడుతూ. నియోజకవర్గంలో కూటమి శ్రేణులు అంతా భారీగా పాల్గొని ర్యాలీను విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్