మలికిపురం: 'ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి'

60చూసినవారు
మలికిపురం: 'ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి'
మలికిపురం మండలం లక్కవరం కెనరా బ్యాంక్ నూతన మేనేజర్ రాజా జయరాం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు మంగళవారం లక్కవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గోపాలకృష్ణ రాజు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. స్టాఫ్ సహకారంతో బ్యాంక్ ను మరింత అభివృద్ధి చేయాలని, ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్