క్షతగాత్రులకు ఎంపీ పరామర్శ

65చూసినవారు
తేనెటీ గల దాడి, పిచ్చికుక్క దాడిలో గాయపడి రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ మంగళవారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసు కున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో ఆయన వెంట పలువురు కూటమి నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్