మంచి ప్రాధాన్యత పొందే స్థాయికి ఎదగాలి

56చూసినవారు
భావిభారత పౌరులు భవిష్యత్తులో మంచి ప్రాధాన్యత పొందే స్థాయికి ఎదగాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. గురువారం మోపిదేవిలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఆధ్వర్యంలో భారతదేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని విద్యార్థులు 300 అడుగుల జాతీయ జెండాతో మోపిదేవి పురవీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించరు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్