యోగా చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ

72చూసినవారు
ఆంధ్ర ప్రదేశ్ యోగ సభ ఆధ్వర్యంలో
మచిలీపట్నం ఉదయపు నడక మిత్రమండలి భవనంలోనిర్వహిస్తున్న యోగ శిక్షణ శిబిరంలో జిల్లా కలెక్టర్ డికె. బాలాజీ సతీసమేతంగా సోమవారం హాజరయ్యారు. యోగ మాస్టర్ మద్దాల చింతయ్య యోగ శిక్షణకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్