కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి

58చూసినవారు
ఆంధ్ర, తెలంగాణ రాధా - రంగా మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా పేరు కృష్ణాకు పెట్టాలని నేతలు డిమాండ్ చేసారు. మచిలీపట్నంకు చెందిన రాధా - రంగా మిత్రమండలి కృష్ణాజిల్లా మహిళా అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం జరిగిన జనవాణి కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వినతిపత్రం గురువారం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్