తాహసిల్దార్ కార్యాలయానికి పోటెత్తిన వరద బాధితులు

76చూసినవారు
వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం అందిస్తున్న సహాయం అందక బాధితులు తాహసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. బుధవారం గాంధీ జయంతి రోజు కూడా తాహసిల్దార్ కార్యాలయం చుట్టూ వరద బాధితులు ప్రభుత్వందిస్తున్న ఆర్థిక సహాయం కోసం అర్జీలు పెట్టుకునేందుకు జనం బారులు తీరుతున్నారు. ఉదయం 9: 00 నుండి కార్యాలయానికి వచ్చి అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్