కందిపప్పు కొంతమందికైనా...?

74చూసినవారు
కందిపప్పు కొంతమందికైనా...?
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఫై కంది పప్పు ఈ నెల నుంచి సరఫరా చేస్తామని ఆర్బాటంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ శాఖ మంత్రి మనోహర్ ప్రతి కార్డుదారునికి అందజేస్తామని చెప్పిన మాట వాస్తవానికి దూరంగా ఉంది. గురువారం ఎన్టీఆర్ జిల్లాలో 20 శాతం కూడా సరఫరా చేయని పరిస్థితి ఉంది. ఒక డిపోలో 750 కార్డులు ఉంటే 100 ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేశారు. ఆ వంద ప్యాకెట్లును ఎవరీకి ఇవ్వాలో తెలియని పరిస్థితి.

సంబంధిత పోస్ట్