మైలవరం: సైబర్ నేరాల పట్ల బ్యాంక్ మేనేజర్లతో అవగాహన సదస్సు

85చూసినవారు
మైలవరం: సైబర్ నేరాల పట్ల బ్యాంక్ మేనేజర్లతో అవగాహన సదస్సు
మైలవరంలో మంగళవారం మైలవరం ఎసీపీ ఆదేశాల మేరకు సీఐడి చంద్రశేఖర్ వివిధ బ్యాంక్ మేనేజర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా, డిజిటల్ పేమెంట్లు, వివిధ సైబర్ నేరాలకు సంబంధించి మైలవరం సర్కిల్‌లోని బ్యాంకు మేనేజర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. బల్క్ ఫండ్ బదిలీల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాల గురించి సమావేశంలో మాట్లాడడం జరిగింది.

సంబంధిత పోస్ట్