నూతన ఎంపీడీవోగా సునీత శర్మ

71చూసినవారు
నూతన ఎంపీడీవోగా సునీత శర్మ
ఇబ్రహీంపట్నం ఎంపీడీవోగా ఇటీవల నూతనంగా నియమితులైన సునీతశర్మ మైలవరం సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదుని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాదు మాట్లాడుతూ ముందుగా ఎంపిడిఓ కి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలన్నారు.

సంబంధిత పోస్ట్