తిరువూరు టిడిపి పార్టీ ఇంచార్జిగా కృష్ణ ప్రసాద్

60చూసినవారు
తిరువూరు టిడిపి పార్టీ ఇంచార్జిగా కృష్ణ ప్రసాద్
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదివారం తిరువూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా నియమిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. తిరువూరు నియోజకవర్గంలో తాజాగా జరుగుతున్న టిడిపి పార్టీలో వివాదాలు నేపథ్యంలో కృష్ణ ప్రసాద్ కు తిరువూరు బాధ్యతలు అప్పగించారు. సోమవారం మైలవరం ఎమ్మెల్యే తిరువూరు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్