మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న కొల్లు రవీంద్ర

83చూసినవారు
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని మంత్రి కొల్లు రవీంద్ర శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీరామ వర ప్రసాదరావు మంత్రిని సన్మానించి, స్వామివారి చిత్రపటం బహుకరించారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్