వైసీపీలో చేరికలు

1580చూసినవారు
గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం పెద అవుటపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం, వైసిపి అభ్యర్థి వంశీ మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టిడిపి నుంచి 20 మంది యువకులు వైసీపీలో చేరారు. వీరికి వల్లభనేని వంశీ మోహన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్