ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం

75చూసినవారు
సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ పవిత్రమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వేమూరు ఎంపీడీవో జిఎస్వి శేషగిరిరావు కోరారు. వేమూరు గ్రామంలో ఓటర్ల అవేర్ నెస్ ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా ఓటు దాని ప్రాధాన్యత తదితర అంశాలపై శుక్రవారం కొవ్వూర్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ వి. కిరణ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్