పామర్రు: పుర‌స్కారాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

77చూసినవారు
పామర్రు: పుర‌స్కారాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి
ఉర్దూ భాష అభివృద్ధి, సాహిత్యంతో పాటు వివిధ విభాగాల్లో అత్యుత్త‌మ సేవ‌లు అందించిన వారికి ప్ర‌దానం చేసే పుర‌స్కారాల‌కు ఈ నెల 25వ తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఉమ్మ‌డి కృష్ణా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి అబ్దుల్ ర‌బ్బానీ శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

సంబంధిత పోస్ట్