వరద బాధితులకు ఆహరం పంపిణీ

57చూసినవారు
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాల మేరకు నందివాడ మండలం ఎస్టీ కాలనీ మొత్తం వర్షపు నీటితో మునిగిపోవడంతో కాలనీ వాసులను పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా అంగన్వాడి నియోజకవర్గ అధ్యక్షురాలు కొల్లి రమ్య బుధవారం వారికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడి కార్య నిర్వాహక కార్యదర్శి బంటురోజారమని, సెక్రెటరీ గొర్ల శ్రీలక్ష్మి, శివమ్మ, లలితమ్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్