జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో అధికార వైఎస్ఆర్ పార్టీకి చెందిన గుంజ వెంకన్న, గుంజ సాయి, పెద్దింటి నాగరాజు, వేముల శ్రీహరి అధికార వైఎస్ఆర్ పార్టీని వీడి ఆదివారం జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి తాతయ్య, చిన్నబాబులు పార్టీ కండువాలు వేసి సాధరంగా ఆహ్వానించారు.