జగన్‌ పాలనతో జనం విసిగిపోయారు

56చూసినవారు
జగన్‌ పాలనతో జనం విసిగిపోయారని జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జగ్గయ్యపేట మండలం, ముక్త్యాల గ్రామంలో తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి గ్రామాలలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్