వంగవీటి మోహన రంగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి

73చూసినవారు
వంగవీటి మోహన రంగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి
వంగవీటి మోహన రంగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి అని, కోట్ల మంది ప్రజల అభిమానం రంగాకే సొంతమని మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. గురువారం వంగవీటి మోహన రంగా 77వ జయంతిని పురస్కరించుకుని కాపు వారధిటీం, అఖిలభారత కాపు సమైక్య ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్ లో ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్