మండవల్లి: ఈనెల 26 నుంచి గ్రామ సభలు

69చూసినవారు
మండవల్లి: ఈనెల 26 నుంచి గ్రామ సభలు
మండవల్లి మండలంలో రీసర్వే జరిగిన గ్రామాల్లో ఈ నెల 26 నుంచి నవంబరు 14 వరకు గ్రామసభలను నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ తహసిల్దార్ గోపాల్ శనివారం తెలిపారు. రీసర్వేలో జరిగిన సమస్యలపై రైతులు తమ డాక్యుమెంట్లతో గ్రామసభలో తెలపవచ్చన్నారు. అక్టోబర్ 26న ప్రత్తిపాడు, భైరవపట్నం, 29న చావలిపాడు, లోకుమూడి, 30న సింగన్నపూడి, 1న మూడుతాళ్లపాడు, 2న శోభనాద్రిపురం, అప్పాపురం, 6న మండవల్లిలో జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్