తనిఖీలో రూ. 58 వేలు నగదు స్వాధీనం

565చూసినవారు
మండవల్లి మండలంలోని కొర్లపాడు మలుపు వద్ద ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు శనివారం రూ. 58వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కొర్లపాడు మలుపు వద్ద ప్లయింగ్ స్క్వాడ్ -1 అధికారి పి. సురేశ్ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేయగా. చెన్నూరు నుంచి కైకలూరు వెళ్లుతున్న కారులో రూ. 58 వేలు లభించాయి. ఆ నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపనందున నగదును సీజ్ చేసి ఆర్వోకు అందజేయనున్నట్లు అధికారి సురేశ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్