2025లో మచిలీపట్నం పోర్టు పూర్తయ్యేలా చూస్తాం: సీఎం

65చూసినవారు
2025వ సంవత్సరంలో మచిలీపట్నం పోర్టు పూర్తయ్యేలా చూస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నం పోర్టు పనులు ఇప్పటివరకు 24 శాతమే పూర్తయ్యాయని తెలిపారు. పనులు వేగవంతంగా జరిగేలా సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతామని తెలిపారు. గత వాయిద్య సంవత్సరాలు వైసిపి పాలనలోని వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్