మచిలీపట్నంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

73చూసినవారు
దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వర్ధంతి సోమవారం మచిలీపట్నంలో ఘనంగా జరిగాయి. సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కోర్టు సాయిబాబా గుడి వద్ద రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి మచిలీపట్నం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పేర్ని కిట్టు ఘన నివాళులర్పించారు. వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు , కార్యకర్తలు. అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్