మైలవరంలో దళితుల శంఖారావం

1040చూసినవారు
దళితుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తానని మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే, టిడిపి కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మంగళవారం రాత్రి మైలవరంలో దళిత శంఖారావం టిడిపి సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కూటమి అధికారంలోకి రాగానే దళితులకు సంబంధించిన అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. ఎన్టీఆర్, అంబేద్కర్, జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్