మైలవరం: మృతురాలి కుటుంబానికి ఆర్థిక భరోసా

64చూసినవారు
మైలవరం: మృతురాలి కుటుంబానికి ఆర్థిక భరోసా
మైలవరం ప్రాంతంలో కుటుంబంలోని మనిషి చనిపోయి బాధలో ఉండాలని తెలియగానే, లంక లితీష్ స్పందించి వారిని పరామర్శించి, వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించిన తెలుగు యువత అధ్యక్షుడు. సూరిబాబు పేటలో ఆదివారం కొమ్మనబోయిన దీవెన అనారోగ్యంతో మృతి చెందగా తక్షణమే స్పందించి లంక లితిష్ వారి కుటుంబానికి రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి టీడీపీ అండదండలు ఎల్లవేళలా ఉంటాయని భరోసాని కల్పించారు.

సంబంధిత పోస్ట్