మైలవరంలో ఎన్టీఆర్ పింఛన్లు అందజేత

56చూసినవారు
మైలవరంలో ఎన్టీఆర్ పింఛన్లు అందజేత
మైలవరం నియోజకవర్గంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వివిధ మండలాల్లో సచివాలయం, అంగన్వాడి సిబ్బంది ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు. ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మైలవరంలో టిడిపి నాయకులు రవీందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్