కొణతాలపల్లిలో వైసిపి భారీ ర్యాలీ

79చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం పల్లెంపల్లి, కొణతాలపల్లిలో గ్రామంలో గురువారం నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారాని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రతి ఇంటికి తిరుగుతూ వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్