పార్థసారథి వ్యాఖ్యలపై మహిళలు ఖండన

1544చూసినవారు
రాజకీయాల్లో పార్థసారథి గారు ముందు మాట్లాడటం నేర్చుకోవాలని ముసునూరు మండల పరిషత్ అధ్యక్షులు కొండా దుర్గ భవాని అన్నారు, శనివారం నూజివీడు వైసీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. మహిళలను గౌరవించకపోతే మీరు రాజకీయాల్లో ఏమీ సాధించలేరని అన్నారు. నూజివీడులో మీరు గెలవలేరని పార్థసారథి నిన్న కొర్లగుంటలో మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఖండించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్