పవిత్ర సంగమం వద్ద ఎన్డిఆర్ఎఫ్ మాక్ డ్రిల్

559చూసినవారు
కృష్ణా నదికి రానున్న వరదల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద మంగళవారం ఎన్డిఆర్ఎఫ్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ సిహెచ్ భవాని శంకర్ మాట్లాడుతూ కృష్ణా నదికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఎన్ డి ఆర్ ఎఫ్ మరియు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందితో మాధురి నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్