విజ‌య‌వాడ: ఫండింగ్ ద్వారా ఎంట‌ర్ ప్రెన్యూర్స్ ను అభివృద్ది చేయాలి

76చూసినవారు
విజ‌య‌వాడ: ఫండింగ్ ద్వారా ఎంట‌ర్ ప్రెన్యూర్స్ ను అభివృద్ది చేయాలి
సెంట్ర‌ల్ ఫండింగ్ ద్వారా ఎంటర్ ప్రెన్యూర్స్‌ను అభివృద్ధి చేయాల‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంపై ఎన్టీఆర్ జిల్లా అధికారులతో ఈ సమావేశం జరిగింది. గురునానక్ కాలనీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం మరియు ఎన్టీఆర్ భ‌వన్‌లో మంగళవారం సమావేశం జరగగా, అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు.

సంబంధిత పోస్ట్