ఆలూరులో టీడీపీ ప్రజాగళానికి తరలివచ్చిన కార్యకర్తలు

64చూసినవారు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఆలూరులో ప్రజాగళంలో పాల్గొన్నారు. ఆయన పట్టణంలో అంబేడ్కర్ సెంటర్లో బహిరంగసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆలూరు టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్